ఆ అమ్మాయిని మర్చిపోలేకున్నా.. పెళ్లైన 2 నెలలకే.. భార్యతో చెప్పిన భర్త.. ఎంత పనిచేశాడంటే?

5 months ago 5
పెళ్లైన రెండు నెలలకే, ప్రేమించిన యువతి గుర్తుకు వస్తోందని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పట్టాభిపురంలో చోటుచేసుకుంది. దాసరిపాలెనికి చెందిన చంటి అనే యువకుడికి ఆగస్ట్ నెలలో వివాహమైంది. అయితే పెళ్లికి ముందు ఓ యువతిని ప్రేమించిన చంటి.. ఆమెను మరిచిపోలేకపోయాడు. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానని బుధవారం భార్యతో చెప్పిన చంటి.. గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article