ఆ ఒక్క పని చేస్తే వారికి కూడా రేషన్ కార్డులు.. ప్రభుత్వానికి హరీష్ కీలక సూచన

1 year ago 23
రేషన్ కార్డులు జారీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కుల గణన దరఖాస్తులతోపాటు, ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం, ఇది తుది జాబితా కాదని, దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చెప్పించటం బీఆర్ఎస్ విజయమన్నారు. నిరుపేదలకు ఆసరాగా ఉండే రేషన్ కార్డు జారీ ప్రక్రియలో ప్రభుత్వం కోతలు విధించడం సరికాదని హితవు పలికారు. అదే సమయంలో ప్రభుత్వానికి కీలక సూచన చేశారు.
Read Entire Article