ఆ జిల్లా విద్యార్థులకు తీపికబురు.. రెండు కళాశాలలను మంజూరు చేసిన ప్రభుత్వం..

11 months ago 20
ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరీంనగర్ పట్టణంలో ఒక లా కాలేజీ, హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కళాశాల కోసం ఎప్పటినుంచో విద్యార్థులు ఎదురు చేస్తున్నారు. ప్రస్తుత ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఎంతో మేలు కలగనుంది.
Read Entire Article