ఆ జిల్లాకు మహర్దశ.. రూ.37,500 కోట్ల భారీ ప్రాజెక్ట్.. 10,834.50 ఎకరాల్లో నిర్మాణం

5 months ago 16
Nellore District Kris City: నెల్లూరు జిల్లాకు రూ.37,500 కోట్ల భారీ పెట్టుబడితో కృష్ణపట్నం పారిశ్రామిక నగరం (క్రిస్‌ సిటీ) రాబోతోంది. 4,67,500 మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుతో సింహపురి పారిశ్రామికంగా దూసుకుపోనుంది. చెన్నై, కృష్ణపట్నం పోర్టులు, రేణిగుంట విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే లైన్ వంటి అనుకూలతలు పరిశ్రమల స్థాపనకు దోహదం చేస్తాయి. 2026 ఫిబ్రవరి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Entire Article