ఆ జిల్లాకు మామూలు అదృష్టం కాదు కదా.. రూ.908 కోట్లతో 409 ఎకరాల్లో రైల్వే POH..

2 months ago 7
Railway POH Project in Telangana: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో రూ.908.15 కోట్ల వ్యయంతో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీవోహెచ్) ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీనికోసం 409 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టును మహబూబాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.908 కోట్లకు పైగా కేటాయించింది. త్వరలోనే సమగ్ర సర్వే నిర్వహించనున్నారు.
Read Entire Article