ఆ నలుగురు మంత్రులపై చంద్రబాబు సీరియస్.. ఏపీ కేబినెట్ భేటీలో ఆగ్రహం

4 months ago 12
ఏపీ కేబినెట్ భేటీ సందర్భంగా సీఎం చంద్రబాబు.. నలుగురు మంత్రులపై సీరియస్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి నలుగురు మంత్రులు ఆలస్యంగా రావడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి మంత్రులంతా కేబినెట్ భేటీకి ముందుగానే రావాని.. ఆలస్యంగా రావద్దని తీవ్రంగా హెచ్చరించడం గమనార్హం.
Read Entire Article