ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పలు కంపెనీలు, విద్యా సంస్థలకు భూములు లీజుకు ఇచ్చింది. నూజివీడులో ఐఐపీఎంకు 9.96 ఎకరాలు ఉచితంగా, వేదాంత లిమిటెడ్కు కాట్రేనికోనలో 9.88 ఎకరాలు, విశాఖలో రాష్ట్రసేవా సమితికి 18.57 ఎకరాలు, బాపట్లలో టీడీపీ జిల్లా కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయించింది. ఈ భూకేటాయింపులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.