ఆ ప్రాంతంలోని భూములకు రైతు భరోసా కట్.. తేల్చేసిన అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్

1 year ago 29
తెలంగాణలో.. జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా అందిస్తామని.. వ్యవసాయ యోగ్యం కానీ ఒక్క ఎకరాకు కూడా పెట్టుబడి సాయం అందించేంది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో.. గ్రామాల్లో అధికారులు సర్వే మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే.. వ్యవసాయ యోగ్యం కానీ భూములను జాబితా నుంచి తొలగించాలంటూ స్పష్టమైనా ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article