తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను నిలిపివేస్తూ, పాత విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే.. బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది.