ఆ విమానంలో చార్జీలు రూ.18 వేలా.. కేంద్రమంత్రి రామ్మోహన్‌కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు

6 months ago 17
TDP Mps Complaint On Hyderabad Flight Services: హైదరాబాద్-విజయవాడ విమాన సర్వీసుల్లో సమస్యలను పరిష్కరించాలని టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిని కోరారు. టికెట్ ధరలు అధికంగా ఉండటం, సీట్లు దొరకకపోవడం, చిన్న విమానాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. విజయవాడ నుంచి మరిన్ని నగరాలకు విమానాలు నడపాలని, అంతర్జాతీయ సర్వీసులను అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి, వారం రోజుల్లో చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Read Entire Article