ఆటోలో స్కూల్ పిల్లల్ని కుక్కేసిన డ్రైవర్.. ఎంత మందో తెలిస్తే షాక్ అవుతారు, వీడియో వైరల్

3 months ago 5
తెలంగాణలో రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఇటీవల తెలంగాణ డీజీపీ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా.. నాగర్‌ కర్నూల్‌లో ఓ ఆటో డ్రైవర్ 23 మంది విద్యార్థులను కిక్కిరిసి తీసుకెళ్లడం నిర్లక్ష్య ప్రమాదాలకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article