ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది నిత్యావసరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అందరికీ ఆధార్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అందులో భాగంగా ఆధార్ నమోదు, అప్ డేట్ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రత్యేక ఆధార్ శిబిరాల నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 14 వరకూ వేర్వేరు ప్రాంతాలలో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.