ఆపరేషన్ సక్సెస్.. రూ.3 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా..

1 month ago 6
హైదరాబాద్ మియాపూర్ మక్తా మహబూబ్ పేటలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించి.. సుమారు 3 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. శేరిలింగంపల్లి మండలం సర్వే నంబర్ 44లోని 15 ఎకరాల స్థలాన్ని ఆక్రమణల నుండి విముక్తి చేసింది. గతంలో ఇక్కడి చెరువు కట్టపై ఉన్న 18 అక్రమ షెట్టర్లను తొలగించిన అధికారులు.. తాజాగా తప్పుడు పత్రాలతో కబ్జాకు యత్నించిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్‌పై కూడా చర్యలు తీసుకున్నారు.
Read Entire Article