ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16వ నంబర్ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ముందుకు వచ్చింది. కేంద్రం ప్రభుత్వం దీనికి ఎప్పుడో అనుమతులు మంజూరు చేయగా.. ఇప్పుడు పట్టాలెక్కబోతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని దివాన్చెరువు నుండి అనకాపల్లి వరకు ఈ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. రహదారి విస్తరణలో భాగంగా పైవంతెనలు, అండర్పాస్లు నిర్మిస్తారు. భూ సేకరణ కోసం అధికారులు రెడీ అవుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు మొదలు కానున్నాయి. ఆ వివరాలు..