ఆలయ నిర్మాణం కోసం సర్పంచ్ పదవికి వేలం.. రూ.73 లక్షలకు దక్కించుకున్న ముస్లిం మహిళ..!

3 months ago 7
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పదవుల పందేరం జోరందుకుంది. నల్గొండ జిల్లా బంగారిగడ్డలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయడానికి ఏకంగా రూ.73 లక్షలకు వేలంపాట నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ఆలయ నిర్మాణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు. అయితే.. ఈ పద్ధతి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి.
Read Entire Article