సమాజంలో బంధాల పవిత్రతను ప్రశ్నించే సంఘటన ఒకటి వెలుగు చూసింది. భర్త నుంచి విడిపోయిన మహిళ మరో వ్యక్తిని ప్రేమించింది. చిత్రం ఏంటంటే అతడు ఆమెకు అన్న వరుస అవుతాడు. పెళ్లి చేసుకుంటామని తల్లిదండ్రులను అడిగారు. అన్నాచెల్లెళ్లకు పెళ్లేంటని వారు ప్రశ్నించారు. నలుగురికి తెలిస్తే నవ్వుతారు.. పరువు పోతుంది అన్నారు. వారి పెళ్లికి అంగీకారం తెలపలేదు. దీంతో ప్రేమికులైన ఆ అన్నాచెల్లెళ్లు చివరకు ఏం చేశారో తెలియాలంటే ఇది చదవాల్సిందే..