ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

1 year ago 17
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
Read Entire Article