ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎకరం దానం.. ఆదివాసీ మహిళపై అటవీశాఖ కేసులు, త్యాగానికి శిక్షా?

5 months ago 19
తన గూడెం బిడ్డల కోసం ఎకరం భూమిని దానం చేసిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళ ఆత్రం లేతుబాయి ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఆమె ఔదార్యం ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల వివాదాస్పదంగా మారింది. అటవీశాఖ అధికారులు ఆ భూమి తమదని నిర్మాణాలు అడ్డుకోవడంతో.. దాతగా సన్మానాలు అందుకున్న మహిళ ఇప్పుడు తన భర్తతో కలిసి కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
Read Entire Article