రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిజంగా ఇది షాకింగ్ వార్తే అని చెప్పవచ్చు. వారి ఖాతాలో జమ అయిన రూ.లక్ష వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. బ్యాంకులు కూడా ఈ డబ్బుల రికవరీకి ఆదేశించాయి. అదేంటి ప్రభుత్వమే కదా ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది.. మరి ఎందుకు తిరిగి వెనక్కి ఇచ్చేయడం.. అందరి ఖాతాల నుంచి తిరిగి తీసుకుంటారా.. దీని వెనక ఏదైనా కారణం ఉందా అంటే..