తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఆధార్తో ఇంటింటికీ చీరలు అందజేస్తారు. సాంకేతికత వినియోగించి పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. 15-18 ఏళ్ల యువతులకు సల్వార్ కమీజ్లు, లంగావోణీలు అందించే యోచనలో ప్రభుత్వం ఉంది.