హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న ఇందరిమ్మ టవర్స్లో 7,340 ఫ్లాట్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు లాటరీ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. అర్హుల జాబితా నేటి నుంచి వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుందని అన్నారు. అభ్యంతరాలను ఈనెల 23 సాయంత్రంలోపు తెలియజేయాలని అన్నారు.