ఇక కరెంట్ కష్టాలకు చెక్.. ఆ రెండు పట్టణాల్లో బ్యాటరీ ఇంధన ప్లాంట్లు, తెలంగాణలోనే తొలిసారిగా..!

3 months ago 4
తెలంగాణలో తొలిసారిగా బాటరీ ఇంధన నిల్వ వ్యవస్థల (BESS) ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌కు నిరంతర విద్యుత్ సరఫరా, గరిష్ట డిమాండ్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మహేశ్వరం, చౌటుప్పల్‌లో 1500 మెగావాట్ల సామర్థ్యంతో ఈ యూనిట్లు రానున్నాయి. తక్కువ డిమాండ్ సమయంలో విద్యుత్‌ను నిల్వ చేసి, అధిక డిమాండ్ సమయంలో సరఫరా చేస్తారు. ఇది విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని తగ్గిస్తుంది.
Read Entire Article