ఇకనైనా కేసీఆర్ మౌనం వీడాలి.. లేకుంటే BRS ఖతం! మళ్లీ టార్గెట్ చేసిన కల్వకుంట్ల కవిత..

2 months ago 5
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఉరి తీయాల్సి వస్తే.. రేవంత్‌ను ఒకిటికి రెండుసార్లు ఉరి తీయాలని ఘాటుగా స్పందించారు. కాగా, బీఆర్ఎస్ పార్టీని మరోసారి టార్గెట్‌ చేసిన కవిత.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా చేయడం అన్యాయమని హరీశ్ రావును ఉద్దేశించి విమర్శించారు. ఈ భారీ నీటి ప్రాజెక్టుపై అధికార పక్షం నోరు మూయించడానికి.. ఇప్పటికైనా కేసీఆర్ మౌనం వీడాలని కోరారు. అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని.. లేదంటే బీఆర్ఎస్ మనుగడ కష్టం అని అన్నారు.
Read Entire Article