ఇదేందయ్యా ఇదీ.. 337 గజాల స్థలానికి రూ.27 కోట్ల LRS ఫీజు..!

11 months ago 14
తెలంగాణ సర్కార్ పర్మిషన్ లేని లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు LRS తీసుకొచ్చిన సంగతి తెలిసందే. అయితే అక్కడక్కడ ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. తాజాగా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఎల్‌ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ స్థల యజమానికి రూ.27 కోట్లు ఫీజు చెల్లించాలంటూ మున్సిపల్ శాఖ నుంచి లేఖ వచ్చింది. అది చూసి అతడు షాక్‌కు గురయ్యాడు.
Read Entire Article