ఉత్తమ కథా చిత్రంగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ చిత్రం శబరి దాసరి ఫిలిం అవార్డ్ అందుకుంది. ఈ బహుమతిని శబరి సినిమాను నిర్మించిన ఎన్ఆర్ఐ మహేంద్ర నాథ్ కూండ్లకు సీనియర్ నటుడు మురళి మోహన్ అందించారు. మరి ఈ నేపథ్యంలో శబరి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.