ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్‌ ఏర్పాటులో కీలక ముందడుగు..

2 months ago 5
ఉత్తరాంధ్ర వాసులకు మరో శుభవార్త అందింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. ఈ రైల్వే జోన్‌ కార్యాలయాల్లో పని చేసేందుకు 959 మంది ఉద్యోగులను బదిలీ చేయాలని.. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ, సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, విశాఖ రైల్వే జోన్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Read Entire Article