ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. డీఏలపై కీలక ప్రకటన..

4 months ago 8
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు శనివారం మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వివరించారు. అనంతరం మంత్రులు చంద్రబాబు వద్ద ఈ విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి విలేకర్ల సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
Read Entire Article