ఎంతకు తెగించార్రా.. చంద్రబాబు గొంతునే వాడేసి మహిళను మోసం..

1 month ago 16
అనకాపల్లి జిల్లాలో భారీ మోసం వెలుగుచూసింది. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఓ మహిళను మోసం చేసి 12 లక్షలు దోచుకున్నారు. సీఎం పేషీ అధికారులు తమకు పరిచయం ఉన్నారని, ఎస్జీటీ ఉద్యోగం చెప్పి.. చంద్రబాబు గొంతుతో ఫేక్ ఆడియో క్లిప్ తయారు చేసి మహిళను మోసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అనకాపల్లి పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇలాంటి తరహా మోసగాళ్లను నమ్మవద్దంటూ నిరుద్యోగ యువతకు సూచించారు.
Read Entire Article