ఎకరాకు రూ.23వేల పెట్టుబడి.. ఏకంగా 40 బస్తాల వడ్లు పండించిన రైతు

3 months ago 8
Guntur Farmer 40 Bags Paddy Per Acre: గుంటూరు జిల్లా రైతు ఆళ్ల మోహన్‌రెడ్డి వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాగోలు-7034 అనే కొత్త వరి రకాన్ని సాగు చేసి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించారు. ఈ రకం తెగుళ్లను తట్టుకుని, నాణ్యతతో కూడిన పంటను అందిస్తుందని అధికారులు ప్రశంసించారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని రైతు, అధికారులు తెలిపారు.
Read Entire Article