Ntr Raju Death: నందమూరి తారక రామారావు వీరాభిమాని, ఎన్టీఆర్ రాజు (రామచంద్ర రాజు) అకాల మరణంతో నందమూరి కుటుంబం, టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. తిరుపతిలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎన్టీఆర్ రాజు సేవలను కొనియాడుతూ, ఆయన మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. రాజు మరణంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సంతపాన్ని తెలిపారు.