ఎన్ని ఎకరాలున్నా రైతుభరోసా, వాళ్లకు కూడా పెట్టుబడి సాయం.. భట్టి విక్రమార్క ఫుల్ క్లారీటీ

1 year ago 17
తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించగా.. ఇప్పుడు అన్నదాతల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రైతు భరోసాకు సీలింగ్ పెడతామని ప్రభుత్వం ప్రకటించగా.. మరి ఎన్ని ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందిస్తారన్నది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటన.. చాలా మందిలో ఉన్న అనుమానానికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
Read Entire Article