ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆరోపణలు చేసిన మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి.. కేసు అప్‌డేట్స్..

8 months ago 16
MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ మహిళా నేత చేసిన ఆరోపణల వ్యవహరంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో పలు విభాగాలకు చెందిన వైద్యులు మహిళకు టెస్టులు నిర్వహించారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యి పరీక్షలు నిర్వహించుకున్నారు బాధితురాలు. అటు చెన్నై ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే ఆదిమూలం కూడా డిశ్చార్జ్ అయ్యారు.
Read Entire Article