ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్.. పార్టీకి నెలకు రూ.25వేలు ఇవ్వాలని హుకూం..!

4 days ago 2
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యేల జీతం నుంచి ప్రతి నెలా రూ.25 వేలు విరాళంగా ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరేలా చూడాలని, నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. రేపటి నుంచి ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యటింటాలని హుకూం జారీ చేశారు.
Read Entire Article