ఏం గుండెరా వాడిది.. ఆలయ భూమిలోనే.. కంది చేనులో ఇదేం పని..

2 months ago 10
కర్నూలు జిల్లాలో కంది పంటలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని సాగు చేస్తున్న వైనం వెలుగుచూసింది. చిప్పగిరి మండలంలోని డేగులపాడులో కంది పంటలో గంజాయిని సాగుచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం రోజున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆలయ భూముల్లో సాగు చేసిన కంది పంటలో గంజాయిని సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Read Entire Article