ఏపీ అసెంబ్లీలో ఐదు కమిటీలు నియామకం.. మాజీ మంత్రికి కీలక బాధ్యతలు

1 year ago 25
Andhra Pradesh Assembly Five Committees: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఐదు కమిటీల ఏర్పాటుకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆమోదం తెలిపారు. ప్రతి కమిటీలో ఛైర్మన్‌తోపాటు ఆరుగురు సభ్యులతో కలిపి మొత్తం 7గురు ఎమ్మెల్యేలు ఉంటారు. అయ్యన్నపాత్రుడు ఛైర్మన్‌గా నిబంధనల కమిటి ఏర్పాటైంది. ఏపీ అసెంబ్లీ రూల్స్‌ కమిటీ, ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ, ఏపీ అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ, ఏపీ అసెంబ్లీ పిటిషన్ల కమిటీలను ఏర్పాటు చేశారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article