Andhra Pradesh Govt Sanctions 17912 Houses Under PMAY-Urban 2.0: ఏపీ ప్రభుత్వం పట్టణాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు తీపికబురు చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 (PMAY-Urban 2.0) కింద రాష్ట్రంలో 17,912 ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి మొత్తం రూ.447.8 కోట్ల వ్యయం అవుతుంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ..2.89 లక్షలు అందిస్తారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.