ఏపీ ప్రజలకు బంపరాఫర్.. జస్ట్ రూ.100 కడితే చాలు భూముల రిజిస్ట్రేషన్‌, పూర్తి వివరాలివే

8 months ago 11
Andhra Pradesh Registration Of Hereditary Lands For Rs 100: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది! ఇకపై గ్రామ సచివాలయాల్లోనే ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. తక్కువ ఫీజుతో ఆస్తిని వారసుల పేరు మీదకు మార్చుకోవచ్చు. రికార్డుల్లో మార్పులు వెంటనే జరుగుతాయి. గతంలో ఎదురైన సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా?
Read Entire Article