ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దే 47 రకాల వైద్య పరీక్షలు

10 months ago 27
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 'ఆరోగ్య రథం' పథకాన్ని అమలు చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ వాహనాల్లో 47 రకాల పరీక్షలు చేస్తూ, ఆరోగ్య వివరాలను ఎలక్ట్రానిక్ రికార్డుల్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న మొబైల్ మెడికల్ యూనిట్ల సమస్యలను పరిష్కరించి.. త్వరలోనే మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్యం అందించడమే దీని లక్ష్యం. కుప్పంలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ పథకం త్వరలో రాష్ట్రమంతా విస్తరించనున్నారు.
Read Entire Article