ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రుసుముల్ని పెంచారు, రూ.20 నుంచి రూ.4,500 వరకు

1 year ago 24
Andhra Pradesh Govt Increase Weighing Machines Inspection Fees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూనిక యంత్రాల పరిశీలన, స్టాంపింగ్ రుసుములను స్వల్పంగా పెంచింది. 5 నుంచి 50 కిలోల వరకు ఉండే ఇనుప తూకం వస్తువుల రుసుము పెరిగింది. 10 టన్నుల పైబడిన తూకం యంత్రాల రుసుమును కూడా సవరించారు. వసతిగృహాల్లో పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నారు.
Read Entire Article