ఏపీ ప్రభుత్వం శుభవార్త.. విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ

3 months ago 12
AP Govt Revised Mid Day Meal Cooking Cost 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు చేసింది. విద్యార్థులకు అందించే వంట ఛార్జీలను పెంచుతూ, ఫిబ్రవరి 19 నుంచి అమలు చేయనుంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఛార్జీలు పెంచుతూ, ఆగస్టు 8 నుంచి అమలు చేయనున్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, బీసీ గురుకులాలు, వసతిగృహాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article