ఏపీ ప్రభుత్వానికి ముస్లింలు షాక్, ఇఫ్తార్ విందు బాయ్‌కాట్.. అసలు సంగతి తెలిసి!

3 weeks ago 5
AP Govt Iftar Dinner Muslims Boycott: ఏపీ ప్రభుత్వం రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. విజయవాడలో ఈ నెల 27న విందును ఏర్పాటు చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందును ముస్లింలు బాయ్‌కాట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగోంది. మరి నిజంగానే ఏపీలో ముస్లింు ఏపీ సర్కార్ ఇఫ్తార్ విందును బహిష్కరించారా.. అసలు సంగతి ఏంటో తెలుసుకుందాం..
Read Entire Article