AP Govt Iftar Dinner Muslims Boycott: ఏపీ ప్రభుత్వం రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. విజయవాడలో ఈ నెల 27న విందును ఏర్పాటు చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందును ముస్లింలు బాయ్కాట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగోంది. మరి నిజంగానే ఏపీలో ముస్లింు ఏపీ సర్కార్ ఇఫ్తార్ విందును బహిష్కరించారా.. అసలు సంగతి ఏంటో తెలుసుకుందాం..