ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు పథకం అమలయ్యేది అప్పుడే.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 36
ఏపీలో మహిళలకు మరో గుడ్‌న్యూస్. రేపు (జనవరి 17న) సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమావేశం కానున్న మంత్రివర్గ సమావేశంలో.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముండగా.. ఇదే క్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని పెంచేస్తున్నారు. ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకం అమలు గురించి మంత్రి కీలక ప్రకటన చేశారు.
Read Entire Article