ఏపీ మీదుగా ఆరు వరుసల జాతీయ రహదారి.. రూ.16,482 కోట్లతో, 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు

6 months ago 20
Visakhapatnam Raipur National Highway 130 CD: ఆంధ్రప్రదేశ్ మీదుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీలను కలిపే ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం వేగంగా జరుగుతోంది. రూ.16,482 కోట్లతో నిర్మిస్తున్న ఈ రహదారి రాయపూర్‌ నుంచి విశాఖపట్నం వరకు 133 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. కొండల మధ్య సొరంగాలు, చెరువు చుట్టూ వృత్తాకార రహదారి వంటి ప్రత్యేకతలున్నాయి. ప్రయాణ సమయం సగానికి తగ్గి, వ్యాపారాలకు, సరకు రవాణాకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది.
Read Entire Article