ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, సొంత భవనాల నిర్మాణం

6 months ago 6
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ విలేజ్ క్లినిక్‌లకు సొంత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. 4472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు రూ.1129 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో అధిక భాగం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.
Read Entire Article