ఏపీకి ఏకంగా రూ.1.47 లక్షల కోట్లతో మరో భారీ పరిశ్రమ.. ఆ జిల్లా దశ తిరిగింది.. వచ్చే నెలలో పక్కా

4 months ago 5
Andhra Pradesh ArcelorMittal Steel Plant Rs 1.47 Lakhs Crores: ఆంధ్రప్రదేశ్‌కు భారీ శుభవార్త! అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.1.47 లక్షల కోట్లతో ఆర్సెలార్‌ మిత్తల్‌ ఉక్కు పరిశ్రమ రానుంది. వచ్చే నెలలోనే శంకుస్థాపన జరగనుంది. ప్రధాని మోదీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుతో వేలాది మందికి ఉద్యోగాలు, రాష్ట్రంలో కొత్త జోష్‌ రావడం ఖాయం. అదే ప్రాంతంలో మరో బొమ్మల తయారీ పరిశ్రమ కూడా వస్తుండటం విశేషం.
Read Entire Article