ఏపీకి కేంద్రం నుంచి మరో తీపి కబురు.. ఆ జిల్లాకు మహర్దశ, కేంద్రమంత్రి కీలక ప్రకటన

3 months ago 6
Nellore District Two New 100 Bed ESI Hospitals: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. నెల్లూరు జిల్లాలో 100 పడకల సామర్థ్యంతో రెండు ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. గత ఐదేళ్లలో ఏపీకి మూలధన వ్యయం కోసం రూ.19,287 కోట్లు వడ్డీలేని రుణాలు, రూ.2,60,644 కోట్లు కేంద్రం నుంచి అందినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభలో తెలిపారు.
Read Entire Article