ఏపీకి కేంద్రం నూతన సంవత్సరం కానుక.. ఆ జిల్లాలకు సూపర్ న్యూస్..

5 months ago 17
Union Government 60 Crore to Andhra Pradesh under Khelo india Scheme: ఏపీకి కేంద్రం తీపికబురు వినిపించింది. ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టేందుకు రూ.60 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటి సాయంతో శ్రీకాకుళం జిల్లాలో ఇండోర్ స్పోర్ట్స్ హాల్, కుప్పంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ బ్లాక్, రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు. అలాగే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
Read Entire Article