ఏపీకి కేంద్రం బిగ్ బూస్టప్.. భారీగానే ఇచ్చారుగా, దేశంలోనే రెండో స్థానం

1 month ago 8
Andhra Pradesh 935 Govt Schools Under PM SHRI: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బడుల్లో పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కేంద్రం సహకారంతో.. పీఎంశ్రీ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ, వృత్తి విద్యతో పాటు ఆధునిక విద్యను అందిస్తోంది. ఆటపాటలతో పాటు, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, పిల్లల సమగ్ర వికాసానికి కృషి చేస్తోంది. భవిష్యత్తుకు బాటలు వేసేలా ఈ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నారు. దేశంలోనే యూపీ తర్వాత ఏపీలోనే ఎక్కువ పీఎంశ్రీ స్కూళ్లు ఉన్నాయి.
Read Entire Article