ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన

3 months ago 9
భారతదేశాన్ని అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పథకం కింద తాజాగా 17 ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది . తొమ్మిది రాష్ట్రాలలో ఈ 17 ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చోటు కల్పించారు. ఈ 17 ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా 7,172 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అలాగే 11,808 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Read Entire Article