ఏపీకి తీపికబురు.. రూ.410.75 కోట్లు విడుదల, కష్టాలు తీరిపోయాయి

4 months ago 7
Ap 15 Finance Commission Rs 410 Crore Released: ఏపీకి మరో తీపికబురు.. రాష్ట్రంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులకు నిధులు విడుదల చేశారు. మొత్తం రూ.410.75 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. అంతేకాదు కరువుతో బాధపడుతున్న రైతులకు 50% రాయితీతో పశుగ్రాసం అందించేందుకు రూ.25.16 కోట్లు మంజూరు చేశారు. ఇటు రాష్ట్రంలో ఆరుగురు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article